BJP

మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం.

బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది.

వాక్ స్వేచ్చ గురించి, మానవహక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలపై ఉపాన్యాసాలు ఇస్తూ ఉంటారు.

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎన్నాళ్ల నుంచో టీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన పీఎం మోడీకి స్వయంగా సీఎం కేసీఆర్ నిధులు, అభివృద్ధి విషయంలో పలు ప్రశ్నలు బహిరంగంగానే సంధించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో మోడీ.. తెలంగాణకు కేంద్రం చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రధాని ప్రసంగాన్ని […]

రాజకీయ ప్రత్యర్థులు మాటలతో దాడులు చేసుకోవడం ఏనాటి నుండో చూస్తున్నాము. ప్రెస్ మీట్‌లోనో.. బయట సభల్లోనే తమ ప్రత్యర్థిపై మాటలతో నిలదీయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కూడా రూట్ మార్చుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్‌ (వ్యంగ్య ఫొటోలు, వీడియోలు) దాడులు చేసుకుంటున్నారు. 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ మీమ్స్ దాడులు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, హిల్లరి క్లింటన్‌లు […]