BJP

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. తాజాగా తెలంగాణపై దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటనలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంపై పెట్టనంత ఫోకస్ తెలంగాణపై బీజేపీ […]