బండి సంజయ్ పై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై బండి సంజయ్, కేటీఆర్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఆయన పరువుకి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలేంటీ వివాదం.. ఆమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేటీఆర్ ని కార్నర్ చేసేలా బండి […]