BJP conspiracies

మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కురుకుపోయిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరతారానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడతామని చెప్పుకొనే ఆ […]