Bihar

ఆగస్టులో పతనమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా లాలూ సూచించారు.

అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ లో జరిగిన ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగవచ్చని, కానీ హింసాకాండ, విద్రోహచర్యలు సరికావని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే మరోవైపు పాలక జేడీ-యూ, బీజేపీలు ఒకదానినొకటి వేలెత్తి చూపుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ పార్టీల మధ్య విభేదాల కారణంగా బీహారీలు తలలు పట్టుకుంటున్నారని, ఇవి సమస్యను పరిష్కరించే […]