తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ చేసిన కామెంట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మొదటి మీరు అహ్మదాబాద్ పేరును ‘అదానీబాద్’ గా ఎందుకు మార్చరని ఆయన ప్రశ్నించారు. అసలింతకీ ఈ ‘జుమ్లా జీవి’ ఎవరని కూడా ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలకు, ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన రఘువర్ దాస్.. […]