Beeram Harsha Vardhan Reddy

టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత కొంత కాలంగా టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కోల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉన్న ఈ విభేదాలు శనివారం నాటికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొల్లాపూర్ అభివృద్ది, […]