Bangladesh

బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు.

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు.

బాంగ్లా దేశ్ లో శుక్రవారం భద్రతా బలగాలు బీఎన్పీ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బీఎన్పీకి చెందిన ఒక నేత మృతి చెందారు. దీంతో ప్రజల్లో, విపక్షాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యపై ఆగ్రహం పెల్లుబికింది. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని శనివారం ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది.