Bangladesh

రెండో టీ20లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌లు భాగాంగా టీమిండియా పస్ట్ బ్యాటింగ్.

పాక్ జట్టును పాక్ గడ్డపై ఓ టెస్టుమ్యాచ్ లో చిత్తు చేయాలన్న బంగ్లాదేశ్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.సీనియర్ స్టార్ల ప్రతిభతో అరుదైన ఈ ఘనత సాధించగలిగింది.

దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీసా సెంటర్లను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్ర‌ధాని వ్యాఖ్యలతో నిరసనకారులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. కోటాకు వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఢాకా వర్సిటీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బుల్లెట్లు కూడా ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.

ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పిన్నర్‌ను తీసుకోవాలనే తస్కిన్‌ను జట్టులోకి తీసుకోలేదని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు.

ఈ హత్యలో హనీ ట్రాప్ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి ఎంపీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నామన్నారు.