Balmuri Venkat

అగ్నిపథ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెంద‌గా సుమారు 13 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రికి బుల్లెట్ గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన‌వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌ల‌కు త‌మకు ఎలాంటి సంబంధం లేద‌ని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బల్మూరి వెంకట్ స్ప‌ష్టంచేశారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా […]