భారత జోడీకి థాయ్ ఓపెన్ టైటిల్!May 19, 2024 పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న థాయ్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి టైటిల్ గెలుపుతో అదరగొట్టారు.