బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువజట్టు దూసుకెళ్ళింది. సింధు లాంటి స్టార్ ప్లేయర్ లేకుండానే ఈ ఘనత సాధించింది.
2024-ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత షట్లర్ల పోరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ముగిసింది. టాప్ స్టార్లు సింధు, ప్రణయ్ లకు సైతం పరాజయాలు తప్పలేదు.