Babri Masjid

అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కట్టడం 1992 డిసెంబర్‌ 6న కరసేవకుల చేతిలో నేలమట్టమైంది. ధ్వంసమైంది మసీదు మాత్రమే కాదు ఈ దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ. వాటి పునాదులే కదిలిపోయాయి.