భారత దేశంలో కరోనా వైరస్ కు చెందిన సరికొత్త వేరియంట్ ను నిపుణులు గుర్తించారు.ఇజ్రాయెల్, టెల్ హాషోమర్ షెబా మెడికల్ సెంటర్లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ లోని తెలంగాణ రాష్ట్రం సహా పది రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు షే ఫ్లీషాన్ చెప్పారు. దీనిని BA.2.75 సబ్ వేరియంట్ గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. జులై రెండో తేదీ నాటికి భారత దేశంలో […]