Ayodhya and Citizenship Act were the main weapons in the BJP’s sell-out

”తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి.మసీదులు తవ్వుతాం. మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోంది. కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందే”. అని ఇటీవల టీబీజేపీ అధ్యక్షుడు బండి […]