Audimulapu Suresh

పేదలు చదువుకుంటే చంద్రబాబుకి మనసొప్పదని, అందుకే ఆయన అన్ని పథకాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే.. బాబుకి కడుపుమంట ఎందుకని నిలదీశారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను ఆయన చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్‌’ను ప్రభుత్వ […]