నేర విచారణ నుంచి గవర్నర్కు మినహాయింపు వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయంJuly 20, 2024 ఆమె పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.