బస్తాల్లోనే ధాన్యం మొలకలొచ్చేసింది. తడిసిన ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఇక సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
attitude
”మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా.”అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ”ముఖ్యమంత్రి కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు. డిసెంబర్లోనే ఎన్నికల నగారా మోగుతుంది” అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇదివరకు కూడా పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ”నేను” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వైఖరి పార్టీలో మిగతా నాయకులకు, ప్రముఖులకు […]