అసెంబ్లీలో గందరగోళం.. సేవ్ డెమొక్రసీ అంటూ వైసీపీ నినాదాలుJuly 22, 2024 గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమొక్రసీ అంటూ వారి స్థానాల్లోనే లేచి నిలబడి నినాదాలు చేశారు.