2019లో రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు
Asks
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికంగా అంతా అస్తవ్యస్థమైపోయింది. ప్రపంచ దేశాలు నిత్యావసరాల రూపంలో సాయం అందిస్తున్నా పరిస్థితి అదుపులో లేదు. పోనీ అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చేయాలి. ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుందా..? ఎన్నికలు జరపాలా..? అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదీ ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితి. ప్రతిపక్ష నాయకుడిని అధికారం తీసుకోవాలని అధ్యక్షుడు కోరినా ససేమిరా అనడం విశేషం. శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం […]