Arun Jaitley Stadium in New Delhi

భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఓ అరుదైన ఘనతను దక్కించుకొన్నాడు. దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన ప్రస్తుత టీ-20 సిరీస్ ద్వారా సారధిగా అరంగేట్రం చేయడం ద్వారా అత్యంత పిన్నవయసులో భారతజట్టు పగ్గాలు చేపట్టిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. రాహుల్ కు గాయం…రిషభ్ కు వరం.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో..స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ కు […]