Arrives in Vijayawada

కొండా సురేఖ.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆయన మరణానంతరం మంత్రి పదవినే త్యాగం చేసిన సురేఖ.. ఆ తర్వాత ఎందుకో వైసీపీ అధినేత జగన్‌తో పొసగలేకపోయారు. పలు పార్టీలు మారి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త మురళి మాజీ నక్సలైట్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఇదిలా ఉంటే కొండా దంపతుల జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ […]