Army’s conditions

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌కు తోడు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. స్వంత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జంట నగరాల్లోని కీలకమైన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం-జీహెచ్ఎంసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం అందించే కొంత సాయంతో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. కాగా, సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ వల్ల అక్కడ ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం కష్టంగా మారింది. సికింద్రాబాద్ […]