Arjuna Award

వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన 30 మంది క్రీడాకారులకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు.