Archery World Cup 2024

ప్రపంచ విలువిద్య మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. భారతజట్టు వరుసగా మూడో బంగారు పతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.

ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.