APSRTC

నిన్న(మంగళవారం) కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఫ్రీ బస్ పథకంపై ట్వీట్ పెట్టి డిలీట్ చేయగా.. మరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచింది. నేరుగా చార్జీలు పెంచామని చెప్పకుండా డీజిల్ సెస్ పెంచుతున్నట్టు ప్రకటించారు అధికారులు. శుక్రవారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయి. సిటీ బస్ సర్వీస్ లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. మిగతా సర్వీసులన్నిటికీ టికెట్ చార్జీల పెంపు వర్తిస్తుంది. కరోనా తర్వాత ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచింది. అటు తెలంగాణలో మాత్రం రెండుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఏపీలో కూడా రెండోసారి డీజిల్ సెస్ రూపంలో ప్రయాణికులపై భారం మోపేందుకు […]

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. గత ఎన్నికల్లో ప్రజలంతా భారీగా ఓట్లేసి వైసీపీని గెలిపించినా.. టీడీపీకి మాత్రం సిగ్గుమాత్రం రావడం లేదు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించి జనరంజక పాలన అందిస్తున్న జగన్‌పై ప్రతినిత్యం తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా బురద చల్లిస్తుంటారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే నిత్యం ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పబ్బం […]

కర్నూలు టు హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ టికెట్ 289 రూపాయలు. ఏసీ బస్సు ఇంద్రలో వెళ్తే 353 రూపాయల టికెట్ తీసుకోవాలి. పొరపాటున ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సీటు దొరక్క, తెలంగాణ బస్సు ఎక్కితే మాత్రం టికెట్ రేటు 445 రూపాయలు. ఏసీ బస్సుకంటే ఎక్కువ రేటు అనమాట. ఈ తేడా తెలిసిన ప్రయాణికులెవరూ తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు సాహసించట్లేదు. రెండు మూడు గంటలు ఆలస్యమైనా.. ఏపీ బస్సు ఎక్కడానికే ఇష్టపడతారు. పోనీ సీటు లేకపోయినా.. […]