మహారాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నాAugust 30, 2024 శివాజీని మహారాష్ట్ర ప్రజలు దైవంలా భావిస్తారని, ఆయన విగ్రహం కూలిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారన్నారు. వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.