AP quota

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ ఎంపీ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. నలుగురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీకి ప్రస్తుతం 150 (మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత) మంది బలం ఉన్నది. దీంతో నాలుగు సీట్లు కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉండటంతో ఇతర పార్టీలు తమ అభ్యర్థులను […]