ap law and order

ఏపీ పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చరిత్ర వారిని క్షమించదన్నారు అంబటి రాంబాబు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయన్నారు జగన్. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.