వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
Ap high court
18 ఏళ్ల తర్వాత నిందితులకు మంజూరు చేసిన న్యాయస్థానం
తదుపరి విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా
ఏపీలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసైన్డ్ భూములకూ పరిహారం చెల్లించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం వెనక్కు తీసుకున్న అసైన్డ్ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం కిందనైనా, రాష్ట్రంలో ఉన్న ఇతర చట్టాల కిందనైనా అసైన్డ్ భూములకు పరిహారం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కు తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, తమకూ పట్టా భూములతో సమానంగా పరిహారం […]