పనికంటే ప్రచారం ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకో ఈ సంప్రదాయాన్నే కొనసాగించేవారు. సభలకంటే ఆయన సమీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
AP Govt
ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.
ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఆసక్తికర ట్వీట్ వేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక.. ఇలా ఈ 30రోజుల్లో జరిగిన కార్యక్రమాలన్నీ ఓ లిస్ట్ రెడీ చేసి టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఉంచింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని కోరారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.
ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం అనుసంధానం చాలా అవసరం అన్నారు మంత్రి రామ్ మోహన్ నాయుడు. ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అధికారులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం అమ్మకాలు మొదలు పెడతామన్నారు మంత్రి నాదెండ్ల.