AP Govt

పోనీ ప్రశ్నలతో చికాకు పెట్టేది ఎల్లోమీడియానే అనుకుందాం. సరైన సమాధానం చెప్పి ఆ ఎల్లోమీడియా నోరు మూయించేస్తే అది వైసీపీకి మరింత మైలేజీ తెస్తుంది కదా.

వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలపై ఈపాటికే సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అంటూ.. మిగతా వాటిని పక్కనపెట్టేశారు.

సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.

సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.

గత ఐదేళ్లలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ ఒక్కసారికూడా పెట్టలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. పాలనలో అదొక భాగమని, కానీ దాన్ని సరిగా చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఉదయం 6 గంటలనుంచే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి 90శాతం పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.

ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకు జగనన్న గోరుముద్ద అనే పేరు ఉండేది. దీనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అనే పేరు పెట్టారు.