ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.
AP Cabinet
కీలక పాలసీలకు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
అజెండాపై చర్చ వాయిదా..ముంబయికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
ఏపీలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది.