AP Assembly

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.