ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.
AP Assembly
సాక్షి సహా నాలుగు ఛానళ్లపై ప్రభుత్వం ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలో గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు.
కుండబద్దలు కొట్టిన స్పీకర్ అయ్యన్న
28న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కూటమి ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని పేర్కొన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ శాసన సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నాట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపాడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్