కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంపై అంత కన్నా తీవ్రమైన మరో మహమ్మారి దాడి చేయబోతోందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక ప్రకారం బ్రిటన్ నిపుణులు ‘డిసీజ్ ఎక్స్’ మహమ్మారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. లండన్లోని మురుగునీటి నమూనాలలో పోలియోవైరస్ కనుగొనబడిన నేపథ్యంలో ‘డిసీజ్ ఎక్స్’ గురించి ఆరోగ్య నిపుణుల హెచ్చరిక వచ్చినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిసీజ్ X అనేది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ప్రస్తుతం […]