ఏపీలో మరో హత్య.. ఇది కూడా నడిరోడ్డుపైనేJuly 20, 2024 హత్యల్లో ఏపీ, బీహార్ని తలపిస్తోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.