Annual report

సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఎస్ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారని. కానీ తెలంగాణ, ఏపీకి ఒక్క పైసా కూడా విదిల్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అణగదొక్కుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా […]