anna canteens

అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.

అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.