గోల్కొండ జిల్లా అధ్యక్షడి నియామకంపై తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారి పేరు ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే ఫైర్
Angry
కాంగ్రెస్ను అర్బన్ నక్సలైట్లు నడిపిస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మండిపడిన మల్లికార్జున ఖర్గే
చంద్రబాబు మెప్పు పొందాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 40 శాతం ప్రజలు విజ్ఞతతోనే వైసీపీకి ఓటేశారని, కూటమి పేరుతో మూడు పార్టీలూ కలిసి ఎలా గెలిచాయో దేవుడికే తెలుసని ఆయన చెప్పారు.
మ్యాక్స్వెల్ భార్య విని రామన్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను దుర్భాషలాడుతూ కొందరు ఇన్స్టాగ్రామ్లో మెస్సేజులు పెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు తెలిసిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సీఎం కేసీఆర్పై కూడా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో అధికారం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని దింపేస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడీ […]
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే ఒక వర్గం తెలుగు మీడియా చానళ్లు.. వెంకయ్యనాయుడిని రేసులో ముందుంచే ప్రయత్నాలు చేశాయి. ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు రేసులో ముందున్నారని ప్రచారం చేసింది మీడియా. వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్ఎస్తో సహా అనేక పార్టీలు బేషరతుగా మద్దతు ఇస్తాయని.. అసలు పోటీనే లేకుండా గెలిచేస్తారని ఎన్డీఏ పెద్దలకు తెలుగు మీడియా తెలుగులో కథనాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది. మంగళవారం వెంకయ్యనాయుడుని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా […]
అగ్నిపథ్ పథకం పేరుతో సైన్యం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టాయి. అటు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అయితే ఈ పాపమంతా ప్రధాని నరేంద్రమోదీదేనంటూ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సైనిక ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. […]
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించి, దాన్ని పూచీగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్కు జమ చేయకుండా నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించి రుణం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. అసలు ఫలానా విధానంలోనే రుణాలు […]