పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
Andhra Pradesh
అల్పపీడన ప్రభావంతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
ఈరోజు సాయంత్రం తీరం దాటనున్న తుపాను
ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తూ సవరణ
విమర్శలు.. వివరణ తర్వాత సమావేశమైన డిప్యూటీ సీఎం, హోం మంత్రి
అప్లికేషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం.. నేటితో ముగియనున్న టెండర్ల ప్రక్రియ
తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీ మెడ్టెక్ జోన్లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్ కిట్కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది.
వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది.