Andhra Pradesh

తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్‌ సంస్థ ఎర్బా ఎండీఎక్స్‌ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్‌ కిట్‌కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది.