Andhra Pradesh T20

రెండేళ్లకో..మూడేళ్లకో విశాఖ వేదికగా జరిగే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో ఇప్పటి వరకూ ఊరట పొందుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల కోసం… ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లీగ్ కు కొద్దిరోజుల్లో విశాఖ వేదికగా తెరలేవనుంది. జూల్ 6 నుంచి 17 వరకూ 11 రోజులపాటు విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించే ఈ ప్రారంభలీగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్… ఇప్పటికే […]