Amaravathi,ap politics

నిన్నటి వరకూ రాయలసీమ రౌడీయిజం, పులివెందుల పంచాయితీ అంటూ మాట్లాడిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని సీమలో అడుగుపెట్టారో చెప్పాలంటూ నిలదీశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమపై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారని, తాను కూడా సీమవాసిననే విషయం మరచిపోయారని చెప్పారు. రాయలసీమంటే ఎందుకంత ద్వేషం, కించపరిచేలా, అవమానపరిచేలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లపై రాద్ధాంతం ఎందుకు..? ఏపీలో బీసీలు లేరా, కృష్ణయ్యకు ఎందుకు సీటిస్తున్నారంటూ ఇటీవల […]