Alluri Sitarama Raju Statue

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో పర్యటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు, బ్రిటిషర్లను ఎదిరించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని.. అక్కడికి కొంత దూరంలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. భీమవరం సభలో కూడా ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యావత్ భారతావనికే […]