Alluri Seetharama Raju’s family

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మోడీ సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులలో ప్రధాని మోడీ […]