ఇప్పటికే అగ్నిపథ్పై దేశ యువత రగిలిపోతుంటే కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు మరింతగా వారిని హేళన చేసేలా, రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తమ స్కీంను సమర్థించుకునేందుకు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అగ్నిపథ్పై మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు అనేక అవకాశాలుంటాయని చెప్పారు. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తామన్నారు. అగ్నిపథ్లో చేరిన వారికి బట్టలుతకడం, క్షవరం చేయడం వంటి పనులు కూడా నేర్పుతారని.. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బతకడానికి ఆ […]
Agnipath Protest
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. నిరసనల మంటల్లో పలు రైళ్ళు దగ్ధమై రైల్వేకు తీవ్ర నష్టం వాటిల్లింది. సికింద్రాబాద్ స్టేషన్కు సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి. స్టేషన్ ప్రాంగణం, పరిసరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. ఆందోళనలు తీవ్రమవ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక యువకుడు మరణించగా, డజన్ మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా […]