ప్రభుత్వాలు, కోర్టుల వద్ద కొన్ని అంశాలు పెండింగ్లో పడిపోతే ఇక అవి పరిష్కారం అవడం దైవాదీనమే. 1998 డీఎస్సీ వివాదం కూడా అలాంటిదే. దాదాపు 23 ఏళ్లు పెండింగ్లో ఉండిపోయింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు దశాబ్దాలుగా పోరాటం చేసి చివరకు ఆశలు వదిలేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం సమస్యను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్పై సంతకం […]