ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. గత నెలలో ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై మే 30న సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కాగా, ఇలా పోస్టు పెట్టిన వ్యక్తి అప్పిని వెంకటేశ్గా గుర్తించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా, టెక్కలి […]