adudam andhra

ఆడుదాం ఆంధ్రా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ అవినీతికి మాజీ మంత్రి రోజాని బాధ్యురాలిగా చేసే అవకాశాలున్నాయి. పక్కా ఆధారాలతో తమ ఆరోపణలను నిరూపించి రోజాపై విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.