2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా సందర్శించినప్పుడు సిడ్నీలో రిసెప్షన్ను ఏర్పాటు చేసినవారిలో బాలేష్ ధంకర్ ప్రముఖుడు. అతను ప్రధానమంత్రిని కలవడం గురించి గొప్పలు చెప్తూ, పీఎం మోడీతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి.