AAP

దేశ రాజధాని నగరం దిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మహేశ్‌ కుమార్‌ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.